సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు

84చూసినవారు
సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు
విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో మరింత మెరుగైన ఉపాధి తద్వారా మంచి భవిష్యత్తు పొందుతారని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గం లోని కేబీఎన్ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారువిద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం పొందడం ద్వారా వారి భవిష్యత్తుకు మేలు చేసిన వారు అవుతారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్