దొనబండ క్వారీలో ముగ్గురు సమాధి

52చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం పరిటాల సమీపంలో దొనబండ పవన్ క్రషర్ కి చెందిన క్వారీలో బ్లాస్టింగ్ పూర్తయిన అనంతరం ఏర్పడిన పెద్దపెద్ద బండల స్లాబులను చిన్నవిగా చేసి బ్లాస్ట్ చేసేందుకు సోమవారం ఉదయాన్నే క్వారీకి చేరుకున్న నలుగురు కార్మికులు హోల్స్ పెడుతున్నారు. ముగ్గురు కార్మికులూ కిందకు జారి పడిపోయారు. దీంతో దుర్గారాజ్, బీబీ నాయక్, రామ్ దేవ్ బాహేల్ బండరాళ్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్