నిష్పక్షపాతంగా, చిత్తశుద్ధితో ఎన్నికల విధులు నిర్వర్తించాలి

61చూసినవారు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లపై కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పోలీసు అధికారులకు పోలీస్ కమిషనర్ పీహెచ్ఎ రామకృష్ణ దిశానిర్దేశం చేశారు. పోలింగ్ లొకే షన్లు, పోలింగ్ స్టేషన్లలో ఏర్పాటు చేసే బందోబస్తు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఎఫ్ఎస్ఈ, ఎస్ఎస్ఈ, వీఎస్టి, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం లో మంగళవారం చర్చించారు.

సంబంధిత పోస్ట్