భారీ పడవలను ముక్కలు చేయనున్న అధికారులు

62చూసినవారు
భారీ పడవలను ముక్కలు చేయనున్న అధికారులు
ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో రోజు పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం భారీ క్రేన్లతో తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన విఫలమైంది. 40 టన్నుల బరువున్న భారీ పడవలు చిక్కుకుని కదలకపోవడంతో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. పడవలను కట్టర్లతో ముక్కలు చేసే డైవింగ్ టీమ్‌లను అధికారులు రప్పించారు. విశాఖ నుంచి పదిమంది సభ్యుల డైవింగ్ టీమ్ విజయవాడకు చేరుకుంది. ఆక్సిజన్ సిలిండర్లతో నది లోపలికి వెళ్లి పడవలను రెండు ముక్కలుగా ఈ బృందం కోయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్