బస్సును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్ (వీడియో)

83చూసినవారు
రాజమండ్రి జిల్లా సత్తుపల్లి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదం జరగడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.

సంబంధిత పోస్ట్