పిన్నెల్లిని కక్షపూరితంగా జైల్లో పెట్టారు: కాసు

53చూసినవారు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కక్షపూరితంగా జైల్లో పెట్టారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పిన్నెల్లిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని టీడీపీ ప్రయత్నించిందని అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనను అరెస్ట్ చేశారన్నారు. న్యాయ పోరాటం చేస్తామని, త్వరలోనే రామకృష్ణ రెడ్డి బయటకు వస్తారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్