విజయవాడలో ఆరవ రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే సహాయక కార్యక్రమాలు

79చూసినవారు
విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదివారం ఆరవ రోజు పర్యటించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు ప్రభుత్వం అందిస్తున్న నిత్యవసర సరుకులు అందరికీ అందాయా లేదా అని ఆరా తీశారు. మంచినీళ్లు పాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్