నాగార్జునసాగర్ కుడికాలువ తాగునీరు విడుదల

561చూసినవారు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు త్రాగునీటిని ఇరిగేషన్ ఈఈ శ్రీహరి బుధవారం విడుదల చేశారు.
సాగర్ కుడి కాలువ 5, 7 గేట్ల ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రోజుకు 5, 500 క్యూసెక్కుల చొప్పున 9 రోజుల పాటు 4. 5 టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేయనున్నారు.

సంబంధిత పోస్ట్