జెసిపి సహాయంతో బస్సు పై పడ్డ చెట్టుని తొలగిస్తున్న ఎస్ఐ

83చూసినవారు
పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం అయినవోలు వద్ద గురువారం రాత్రి భారీ వర్షం నేపథ్యంలో ఆర్టీసీ బస్సు పై విరిగిపడిన చెట్టు విరిగిపడ్డ సంఘటన తెలిసిందే. సంఘటన స్థలానికి అయినవోలు ఎస్సై కృష్ణ రావు చేరుకొని జెసిపి సహాయంతో బస్సు పై పడ్డ చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరిపించుకున్నారు. వారిని అక్కడ నుండి వేరే బస్సు ఎక్కించి గమ్య స్థలానికి చేర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్