సన్మాన గ్రహీత ఉపాధ్యాయునికి అభినందనల వెల్లువ

84చూసినవారు
సన్మాన గ్రహీత ఉపాధ్యాయునికి అభినందనల వెల్లువ
రామభద్రపురం జెడ్పీ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్న కిలపర్తి ధాలినాయుడుకు పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వారి రచనలు, కవితలకు ముగ్ధులై సత్కరించడం అభినందనీయమని హెచ్ఎం కామేశ్వరరావు, ఉపాధ్యాయ సిబ్బంది గురువారం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనబడి-మనతోటపై ప్రకృతి గీతాలు పేరుతో గేయసంపుటి ఆవిష్కరింపజేసారని అన్నారు.

సంబంధిత పోస్ట్