సీబీఎం వ్యవహారంలో నిష్పక్షపాతమైన దర్యాప్తు జరగాలి: ఎమ్మెల్యే

85చూసినవారు
సీబీఎం వ్యవహారంపై ఎట్టికెలకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన స్పందించారు. బుధవారం బొబ్బిలి కోటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీబీఎం వ్యవహారం నిష్పక్షపాతమైన దర్యాప్తు జరగాలన్నారు. బొబ్బిలిలో పేద, బడుగు బలహీన వర్గాల వారి పిల్లల విద్య కొరకు కేటాయించిన భూమిని సీబీసీఎన్సి సంస్థ తరుపున సీబీఎం కరెస్పాండెంట్ భూబదలాయింపు పేరుతో ప్రైవేటు వ్యక్తులతో చేసుకున్న ఒప్పందంపై పలు అనుమానాలు కలిగిస్తున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్