చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడం తగదు

64చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నీచ రాజకీయాల చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు. శనివారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి లడ్డు పై దమ్ముంటే సిబిఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. వంద రోజుల పాలన చెత్త పరిపాలన అని అభివర్ణించారు. జడ్పిటిసి తవుడు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్