మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు...

575చూసినవారు
గజపతినగరం మండల వ్యాప్తంగా శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గజపతినగరం, మరుపల్లి, గంగ చోళ్ళ పెంట, కొత్తబగ్గాం మొదలగు ప్రధాన శివాలయాలన్నీ విద్యుద్దీప కాంతుల్లో వెలుగులీనుతున్నాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్నిచోట్లా ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు రుద్రాభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించి, తెల్లవారు అయిదు గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్