గజపతినగరం మండలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

58చూసినవారు
గజపతినగరం మండలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
గజపతినగరం మండలం గరికవలసలో మంగళవారం ఏవో తిరుపతిరావు ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన రైతులకు నూతన వ్యవసాయ విధానాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులు ఎరువులు వాడకాన్ని నియంత్రించాలని తెలిపారు. తక్కువ పెట్టుబడితో అధిక రాబడులు సాధించేందుకు రైతుల చేపట్టాల్సిన విధానాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్