దారుణమైన అంతరాష్ట్ర రహదారులు - పట్టించుకోని అధికారులు

578చూసినవారు
పార్వతీపురం నుంచి ఒడిశా వెళ్ళే అంతర్రాష్ట్ర రహదారి ఆంధ్రా బోర్డర్ కునేరు వెళ్ళే వరకూ కొన్ని చోట్ల అధ్వాన్నంగా ఉందని మంగళవారం కమ్యూనిస్ట్ నాయకులు తెలిపారు. గత పదేళ్లుగా ఈ రోడ్డును అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదన్నారు. అలాగే, పూర్ణపాడు-లాబేసు మధ్య నాగావళి నదిపై వారధి నిర్మాణ పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మత్ చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్