అక్రమంగా తరలిస్తున్న టేకు కలప పట్టివేత

78చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న టేకు కలప ను అటవీశాఖ అధికారులు శుక్రవారం కురుపాం మండలం మొండెంఖల్ గ్రామ సమీపంలో పట్టుకున్నారు. కొండవాడ నుండి పాలకొండ కి టేకు కలప తరలిస్తున్నారని, కేసు నమోదు చేసి వాహనాన్ని , కలపను స్వాధీనం చేసుకొని కార్యాలయానికి తరలించామన్నారు. కలప విలువ సుమారు 35 వేలు వరకు ఉంటుందని ఫారెస్ట్ అధికారి సూర్య తెలిపారు.

సంబంధిత పోస్ట్