ఉపాధి వేతనం పెంపు

53చూసినవారు
ఉపాధి వేతనం పెంపు
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనులు చేసే వేతనదారులకు వేతనం రేటు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కొమరాడ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మల్లికార్జునరావు తెలిపారు. ఇంతవరకు రోజువారీ ఉన్న రూ. 272 ఉన్న వేతనంను రూ. 300కు పెంచిందన్నారు. పెంచిన వేతనాన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని మల్లికార్జున్ రావు ఆదివారం వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్