గిరిజన హక్కులను కాపాడాలి: సిఐటియు

51చూసినవారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల హక్కులను కాపాడాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. గురువారం కొమరాడ మండలంలోని సీసాడవలసలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. శుక్రవారం జరగనున్న వేడుకల్లో ప్రజా ప్రతినిధులు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్