గిరిజన గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

78చూసినవారు
గిరిజన గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
మారుమూల గిరిజన గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ టి. జగన్మోహనరావు అన్నారు. ఆయన కురుపాం నియోజవర్గం సర్వపాడు, చినఖేర్జిల,కె. కొత్తవలస,పెదఖేర్జిలను సోమవారం సందర్శించారు. వర్షాలు కురుస్తున్న కారణంగా సీజనల్‌ వ్యాధుల ప్రభావం, ప్రజల ఆరోగ్య స్థితిగతులపై వైద్య సిబ్బందిని ఆరాతీశారు.అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను తనిఖీ చేసి ఏఏ వ్యాధులు అధిక నమోదవుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్