అంబేద్కర్ విగ్రహంపై దాడి బాధాకరం

64చూసినవారు
విజయవాడ నడిబొడ్డున ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ విగ్రహంపై దుండగుల దాడి బాధాక‌రమని వైసిపి ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రవారం ఆయన నెల్లిమర్లలో విలేకరులతో మాట్లాడారు. టిడిపి నాయకుల ప్రోద్బ‌లంతోనే విగ్ర‌హ ధ్వంసానికి ఎల్లో గ్యాంగ్ పూనుకోవ‌డం దేశ చ‌రిత్ర‌లోనే దారుణమైన ఘటన అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్