కౌంటింగ్ విధులు సమిష్టిగా, సమన్వయంతో నిర్వహించాలి

68చూసినవారు
కౌంటింగ్ విధులు సమిష్టిగా, సమన్వయంతో నిర్వహించాలి
మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం, ఉల్లిభద్ర గ్రామంలో గల ఉద్యానవన కళాశాల ప్రాంగణంలో మంగళవారం జరగబోయే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద, పరిసర ప్రాంతాలలో విధులు నిర్వహించనున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి కౌంటింగ్ బందోబస్తుపై విధి విధానాలపై జిల్లా ఎస్పీ విక్రాంత్ దిశా నిర్దేశం చేసారు. కౌంటింగ్ సెంటర్ లోపలికి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, గుర్తింపు కార్డు పరిశీలించాలన్నారు.

సంబంధిత పోస్ట్