వరి విత్తనాలు పంపిణీ

55చూసినవారు
వరి విత్తనాలు పంపిణీ
మన్యం జిల్లా సీతానగరం మండలం పనుకుపేట గ్రామంలో సోమవారం ఖరీఫ్ 2024 కాలానికి సంబంధించి సబ్సిడీ పై వరి విత్తనాల పంపిణీ మండల వ్యవసాయ అధికారి వారి ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులకి ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకొని వారికి ఎటువంటి వరి విత్తనాలు కావాలి అనేది ముందస్తు ప్రణాళిక భాగంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కెజికి 10/ రూపాయలు చొప్పున సబ్సిడీ ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్