మంత్రిని కలిసిన జిల్లా మలేరియా అధికారి టి. జగన్ మోహన్

59చూసినవారు
మంత్రిని కలిసిన జిల్లా మలేరియా అధికారి టి. జగన్ మోహన్
పార్వతీపురం మన్యం జిల్లా మలేరియా అధికారి డా. టి జగన్ మోహన్ రావు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని బుదవారం మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి నివాసంలో కలిసి మంత్రి సంధ్యరాణికి అభినందనలు తెలియజేశారు. జిల్లాలో మలేరియా నియంత్రణకు చేపడుతున్న చర్యలను మంత్రి, డిఏంఓను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్