పరిశోధనా ఫలితాలు రైతులకు అందించాలి

57చూసినవారు
వ్యవసాయ పరిశోధనా ఫలితాలను రైతుల ఆదాయం పెంచుటకు వారికి అందుబాటులోనికి తీసుకురావాలని మన్యం జిల్లా కలెక్టరు ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టరు కార్యాలయం సమావేశ మందిరంలో రస్తాకుటుంబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యాన, పౌల్ట్రీ, న్యూట్రిషియన్ వంటి అంశాలలో చేస్తున్న పరిశోధనలను గూర్చి వివరించారు.

సంబంధిత పోస్ట్