విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి

66చూసినవారు
పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. గురువారం తోటపాలెం జట్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన బడి-మన తోట అనే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు ప్రకృతి వ్యవసాయంపై మరింత అవగాహన పెంచడం కోసమే మన బడి- మన తోట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్