AP: పిఠాపురంలో
జనసేన అధినేత భారీ మెజార్టీలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలో ఉన్న జనసేనాని..
వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 5వ రౌండ్ ముగిసే సరికి 40+ వేలకు పైగా మెజార్టీతో ఉన్నారు. కౌంటింగ్ ముగిసే సరికి పవన్ మెజార్టీ 50 వేలకు పైగా ఉంటుందని జనసైనికులు అంచనా వేస్తున్నారు.