నల్గొండ పార్లమెంట్ 16వ రౌండ్
ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ రౌండ్లో 2,56,293 ఓట్లతో
కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యంలో ఉన్నారు. మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పెద్దలు జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లగొండ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచారు.
*
కాంగ్రెస్ 3,75,969
*
బీజేపీ 1,19,676
* బీఆర్ఎస్ 103717