ఏపీ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ పార్టీ
వైసీపీ ఘోర పరాభవం దిశగా వెళుతోంది. 175 స్థానాలకు 13 స్థానాల్లో మాత్రమే
వైసీపీ ఆధిక్యంలో ఉంది. కూటమి ఏకంగా 162 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఆ పార్టీ కనీసం 18 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందాలి.