రాజమండ్రి ఎంపీ స్థానంలో పురందేశ్వరి లక్ష ఓట్ల మెజార్టీని దాటారు. ప్రస్తుతం 1,15,566 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అనకాపల్లిలో సీఎం రమేశ్(BJP) 32 వేలు, నర్సాపురంలో శ్రీనివాసవర్మ(BJP) 58 వేల ఓట్ల లీడింగులో ఉన్నారు. ఇక కాకినాడలో
జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కు 32,241, మచిలీపట్నంలో బాలశౌరి(
జనసేన) 25,364 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.