మెదక్ కౌంటింగ్ పై తీవ్ర ఉత్కంఠ

14606చూసినవారు
మెదక్ కౌంటింగ్ పై తీవ్ర ఉత్కంఠ
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రతి రౌండ్ లో ఆధిక్యం చేతులు మారుతోంది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలోకి వచ్చారు. అంతకుముందు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. తొలి రెండు రౌండ్లు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఆధిక్యంలోకి వచ్చి వెనుకంజ వేశారు.

సంబంధిత పోస్ట్