వరద బాధితులకు పవన్ పరామర్శ (వీడియో)

54చూసినవారు
కాకినాడ జిల్లాలోని ఏలేరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కిర్లంపూడి, పిఠాపురం, జగ్గంపేట ప్రాంతాల ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేశారు. ఈ మేరకు గొల్లప్రోలులో పడవలో ప్రయాణించి వరద బాధితులను కలిసి పరామర్శించారు.

సంబంధిత పోస్ట్