స్కూటర్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన లారీ.. మహిళ మృతి (వీడియో)

81చూసినవారు
గుజరాత్‌లోని వడోదర నగరంలో తాజాగా విషాద ఘటన జరిగింది. గోత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నీలాంబర్ సర్కిల్ వద్ద హిమానీ శ్రీమాలి అనే మహిళ తన కుమార్తె, మరో యువతితో కలిసి స్కూటర్‌పై వెళ్తోంది. వారి స్కూటీని కాంక్రీట్ మిక్సర్ లారీ ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో హిమానీ శ్రీమాలి ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమార్తె, మరో యువతి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్