ఏపీలో ఎన్నికల ప్రచారం చేయనున్న ప్రధాని మోదీ

75చూసినవారు
ఏపీలో ఎన్నికల ప్రచారం చేయనున్న ప్రధాని మోదీ
ఏపీలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి తరపున ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. మే 3,4 తేదీల్లో రాష్ట్రానికి మోదీ వస్తున్నట్లు బీజేపీ పార్టీ అధిష్టానం తెలిపింది.

సంబంధిత పోస్ట్