పోలవరం పాపం వారిదే: షర్మిల

82చూసినవారు
పోలవరం పాపం వారిదే: షర్మిల
పోలవరం విధ్వంసానికి కారణం బీజేపీ, వైసీపీ, టీడీపీ అని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. రాజకీయ పట్టింపులతో జీవనాడిని నాశనం చేశారని మండిపడ్డారు. టీడీపీకి కేంద్రాన్ని శాసించే అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడైనా ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్