గిద్దలూరులో: ఘనంగా దసరా ఉత్సవాలు

62చూసినవారు
గిద్దలూరులో శుక్రవారం దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ధనలక్ష్మి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. కొత్త కరెన్సీ నోట్లు కోటి 24 లక్షలతో ధనలక్ష్మి అమ్మవారిని అలంకరించారు. చుట్టుపక్కల 50 గ్రాముల ప్రజలు భారీగా వచ్చి ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో కార్యనిర్వహక సభ్యులు తగు ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్