తిరుపతి లడ్డును కల్తీ చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం

72చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తిరుపతి లడ్డును కల్తీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కొమరోలు జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గత ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వం నాణ్యమైన తిరుపతి లడ్డును భక్తులకు అందిస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్