భైరవకోన జలపాతం వద్ద పర్యాటకుల సందడి

59చూసినవారు
సీఎస్ పురం మండలంలోని అడవుల్లో గురువారం రాత్రి కురిసిన వర్షానికి శైవ పుణ్యక్షేత్రం భైరవకోనలోని జలపాతం జలవారుతుంది. ఎత్తయినా కొండల పైనుంచి పాల నురుగను తలపించేలా నీళ్లు కిందికి దూకుతూ కనువిందు చేస్తున్నాయి. ఈ జలపాతన్ని చూసేందుకు పలువురు సందర్శకులు, పర్యాటకులు పుణ్యక్షేత్రానికి శుక్రవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్నానాలు ఆచరించి. ఫొటోలు దిగుతూ మురిచిపోయారు.

సంబంధిత పోస్ట్