సాగర్ కుళాయిలకు లీకేజీలు.. పట్టించుకోని అధికారులు

67చూసినవారు
సాగర్ మంచినీటి కొళాయిలు లీకేజీ వల్ల తాగునీరు వృధాగా పోతుందని కనిగిరి లోని ఎస్ఏపీ వాటర్ స్కీం వద్ద ప్రజలు వాపోతున్నారు. మంచినీరు పట్టుకునేందుకు కొళాయిలను అధికారులు ఏర్పాటు చేసి ఐదేళ్లయిందని, ఈ కొళాయిలు తుప్పు పట్టడంతో లీకేజీలు ఏర్పడుతున్నాయని తెలిపారు. తాగునీరు వృధాగా పోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు తెలిపిన స్పందించలేదని, మరమ్మత్తులు చేపట్టి లీకేజీలను అరికట్టాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్