గణపతికి ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్

54చూసినవారు
గణపతికి ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్
వెలిగండ్ల మండలం పెరుగుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని.. కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ సతీమణి హుస్సేన్ పురం సర్పంచ్ దద్దాల మంజు భార్గవి సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్