ఆషాడ మాసం పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ

54చూసినవారు
ఆషాడ మాసం పౌర్ణమి సందర్భంగా పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందు భక్తులు ఆదివారం ఉదయం గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు జయ జయ నరసింహ, జయహో లక్ష్మి నరసింహ అంటూ పాటలు పాడుతూ గిరి ప్రదక్షిణ చేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్