విరాళం ఎవరికిచ్చారని మాజీ సీఎంని ఎద్దేవా చేసిన మంత్రి

83చూసినవారు
విజయవాడ వరద బాధితులకు ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్యాకేజీ ఇచ్చిందని కొండేపి ఎమ్మెల్యే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఆదివారం ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. బాధితులకు కోటి ఇస్తామని ఎవరికి ఇచ్చారని ఇన్ డైరెక్ట్ గా మాజీ సీఎం జగన్ ని ఉద్దేశించి మంత్రి స్వామి విమర్శించారు. బ్లూ మీడియాను అడ్డం పెట్టుకుని అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్