పాఠశాలలు తెరవకుండా చూడాలి: డిఈఓ

57చూసినవారు
పాఠశాలలు తెరవకుండా చూడాలి: డిఈఓ
ప్రకాశం జిల్లాలోని అన్ని పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం సెలవును ప్రకటించిన దృష్ట్యా పాఠశాలలు తెరవకుండా చూసే బాధ్యత ఎంఈఓలదేనని డీఈఓ సుభద్ర తెలిపారు. ఈ మేరకు ఆదివారం అన్ని మండలాల ఎంఈఓ లకు ఆమె వాయిస్ మెసేజ్ సందేశాన్ని పంపారు. జిల్లాలోని పాఠశాలల మూసివేతకు సంబంధించిన సమాచారాన్ని నేడు గూగుల్ షీట్ లో ఎంఈవోలు పంపాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్