తొర్రగుడిపాడులో పోలీసుల కవాతు

80చూసినవారు
తొర్రగుడిపాడులో పోలీసుల కవాతు
చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరగడంతో శనివారం పోలీసులు గ్రామంలో పారా మిలటరీ బలగాలతో వీధివీధిన కవాతు నిర్వహించారు. గొడవల్లో ఏ పార్టీకి చెందిన వారైనా ఉంటే తక్షణమే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. కాగా టీడీపీ వర్గానికి చెందిన ఇద్దరికి గాయాలవగా వారిని చీమకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చీమకుర్తి సీఐ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్