ద్విచక్ర వాహనాలు తనిఖీ చేసిన ఎస్సై

567చూసినవారు
ద్విచక్ర వాహనాలు తనిఖీ చేసిన ఎస్సై
కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో ఇటీవల ద్విచక్ర వాహనాలు చోరీకి గురై, దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం రాత్రి ఎస్సై చంద్రశేఖర్ తన సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వాహనాలు తనిఖీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారుల లైసెన్సులను పరిశీలించారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా నెంబర్ ప్లేట్ ఉండాలని ఎస్సై చంద్రశేఖర్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్