కురిచేడు: తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో

71చూసినవారు
కురిచేడు: తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో
కురిచేడు మండల తహసిల్దార్ కార్యాలయాన్ని కనిగిరి ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఉన్న రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను భద్రపరిచే గదులను పరిశీలించి తహసిల్దార్ రజని కుమార్ కి సూచనలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని సిబ్బందికి స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్