దొనకొండ రైల్వే అండర్ బ్రిడ్జి కింద నిలిచిన నీరు

72చూసినవారు
దొనకొండ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి ఉరములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దొరకొండ ఆర్సిఎం పాఠశాల, తహసిల్దార్ కార్యాలయం సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద సోమవారం భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. వర్షం కారణంగా పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్