20 కుటుంబాలు టిడిపిలో చేరిక

15051చూసినవారు
20 కుటుంబాలు టిడిపిలో చేరిక
ప్రకాశం జిల్లా గిద్దలూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో మంగళవారం రాచర్ల మండలం రాచర్ల ఫారంకు చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరాయి. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి టిడిపి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ విజయానికి కార్యకర్తలు అందరూ కృషి చేయాలని అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్