మంత్రిని కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే

84చూసినవారు
మంత్రిని కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే
గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గురువారం ఏపీ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని మినిస్టర్స్ క్యాంపు కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వివిధ అంశాలపై చర్చించారు. గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్