విజయసాయిరెడ్డి పై చర్యలు తీసుకోవాలి : జర్నలిస్టులు

64చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాజ్యసభ సభ్యుడు వైసిపి నేత విజయసారెడ్డి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ స్థానిక జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఎమ్మార్వో మరియు సీఐ సోమయ్య కు వినతి పత్రాన్ని సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్