రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం

54చూసినవారు
రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మార్వో కార్యాలయంలో బుధవారం ఎన్నికల నిర్వహణ అధికారి ఆర్ఓ నాగజ్యోతి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రాజకీయ పార్టీలు వ్యవహరించవలసిన ఇరులు ఆమె పార్టీ నాయకులకు వివరించి చెప్పారు. ఎన్నికలు శాంతియుతంగా ముగిసేందుకు అధికారులకు సహకరించాలని నాయకులకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్